ఆ పట్టణంలో ప్రతిఒక్కరికీ పరీక్షలు జరుపుతున్నారు
అమెరికాలో ఓ పట్టణంలోని యావన్మంది పౌరులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిజానికి అది గ్రామం కంటే ఎక్కువ పట్టణం కంటే తక్కువ. ఉత్తర కాలిఫోర్నియాలో సంపన్నులు నివసించే చిన్న పట్టణమైన బోలినాస్ జనాభా కేవలం 1680. మొత్తం అందరికీ పరీక్షలు జరిపేందుకు పురపాలక సంస్థ నిధులను సేకరించింది యూనవర్సిటీ ఆఫ్ కాలిఫో…
పదోతరగతి పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తాం
పదోతరగతి పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో మార్చి 23 నుంచి 29 వరకు జరగాల్సిన పరీక్షలు హైకోర్టు ఆదేశాలతో వాయిదా పడ్డాయి. రాష్ట్రం మార్చి 19న ప్రారంభమైన పరీక్షలు 22 వరకు జరిగాయి. ఈ నేపథ్యంలో మిగిలిన పరీక్షలను మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 6…
భ‌యం, ఆందోళ‌న‌.. వైర‌స్ క‌న్నా పెద్ద స‌మ‌స్య‌లు : సీజే బోబ్డే
క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో వ‌ల‌స కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  మ‌హాన‌గ‌రాల నుంచి త‌ర‌లివెళ్తున్న వారి దుస్థితి ద‌య‌నీయంగా ఉన్న‌ది.  ఈ నేప‌థ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు ఓ పిటీష‌న్ స్వీక‌రించింది.  అడ్వ‌కేటు ఆలోక్ శ్రీవాత్స‌వ్ వేసిన ఆ పిటీష‌న్‌పై కోర్టు వాద‌న‌లు విన్న‌ది.  వ‌ల‌స కూలీల‌కు ఆహారం,…
మతస్వేచ్ఛపై మోదీతో చర్చిస్తాం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వద్ద ‘భారత్‌లో మతస్వేచ్ఛ’ అంశాన్ని ప్రస్తావించనున్నారు. ట్రంప్‌ పర్యటనకు కొన్ని రోజుల ముందే అమెరికాకు చెందిన ఓ సంస్థ ‘అంతర్జాతీయంగా మతస్వేచ్ఛ’ అనే అంశంపై నివేదికను విడుదల చేసింది. ఇందులో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తర్వ…
ప్రభంజనం
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో సహకార ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 130 వార్డులుండగా 60 వార్డులు ఏకగ్రీవం కాగా 70 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 8 పీఏసీఎస్‌లకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ జరిగింది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్ర…
త్రివర్ణమయమైన ఆ కేరళ మసీదులు
ముస్లింలు తమ మసీదుల్లో జాతీయా జెండాను ఎగురవేసి.. జాతీయా సమైక్యతను ప్రోత్సహించాలనే సందేశాన్ని ఇచ్చారు. జాతీయ జెండాను గౌరవిస్తూ.. దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ముస్లింలు ప్రతిజ్ఞ చేశారు. దేశవ్యాప్తంగా ముస్లింలు సీఏఏకు వ్యతిరేకంగా గళమెత్తుతున్న ఈ తరుణంతో కేరళలోని మసీదుల్లో గణతంత్ర వేడుకలు నిర్వహించ…